Home »
NEWS
» సత్య సాయిబాబా అవతారం లో రాం గోపాల్ వర్మ
సత్య సాయిబాబా అవతారం లో రాం గోపాల్ వర్మ
|
రాం గోపాల్ వర్మ |
ఈ మధ్యనే సత్య సాయిబాబా మరణించిన విషయం తెలిసిందే. అయితే దీని గురించి వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ " సత్య సాయిబాబా అంతిమ సంస్కారాల్లో 8 లక్షల మంది పాల్గొన్నారు. అంటే 100 కోట్లలో మిగతా 99 కోట్ల 92 లక్షల మంది సత్య సాయిబాబా ని నమ్మట్లేదనే కద.. " అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే తాజాగా సత్య సాయిబాబా అవతారం లో రాం గోపాల్ వర్మ ఫోటో ని ఎవరో మార్ఫింగ్ చేసి ఆన్లైన్ లో పెట్టారు. అయితే సత్య సాయిబాబా పై నేను చేసిన కామెంట్స్ కి ఎవరో ప్రతీకారం తీర్చుకున్నారు అంటూ ఆ ఫోటో ని కూడా తన ట్విట్టర్ ఓ పోస్ట్ చేశాడు రాము.
0 comments:
Post a Comment